
నిపుణుల అభిప్రాయం ప్రకారం కడుపులో పురుగులు ఉన్నవారు ఖాళీ కడుపుతో లవంగాలు తినాలి లేదా నమలాలి. ఇలా చేయడం వలన దీని ఉపయోగం కొన్ని రోజుల్లో కనిపించడం ప్రారంభమవుతుంది. దీనితో పాటు లవంగాల వినియోగం శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది అజీర్ణం, గ్యాస్ , కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.