లాస్ట్ ఇయర్ సిల్వర్ స్క్రీన్ని మిస్ చేసుకున్న స్టార్లలో మన దగ్గర పవన్ ఉంటే, తమిళనాడులో అజిత్ కూడా ఉన్నారు. ఇక్కడ పవన్ రాజకీయాల్లో గెలిస్తే, అక్కడ అజిత్ తనకు నచ్చిన రేసింగ్లో దూసుకుపోయారు. కానీ ఈ ఏడాది ఆయన పట్టుదలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అంటున్నారు.
