
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి.. ఆర్థికాభివృద్ధిని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు 2025 బడ్జెట్ లో భారీగా నిధులను కేటాయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2025-26 ను ప్రవేశపెడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ శ్రేయస్సు.. వలసలను పరిష్కరించడానికి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా బడ్జెట్ లో భారీగా నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు.