
వరి సాగు ఆది కైలాస పర్వతం సమీపంలోని ఒక ప్రదేశంలో కనిపిస్తుంది. ఇది 14000 అడుగుల ఎత్తులో స్వయంగా వరి సాగు జరుగుతుంది. మరే ఇతర మొక్కలు కూడా అంత ఎత్తులో పెరగనప్పుడు.. వరి పంట పెరుగుదల ఒక రహస్యం. పాండవుల వనవాస సమయంలో భీముడు ఈ ప్రదేశంలో వరిని పండించాడని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో వరి దానంతట అదే పెరుగుతుందని స్థానికులు నమ్ముతారు.