చాంబర్లో చర్చలకు సింగిల్ మూవీ తరఫున శ్రీవిష్ణు, బన్నీవాసు వెళ్లారు. అయితే బన్నీవాసు కారు దగ్గరే ఆగిపోయినట్టు సమాచారం. మంచు విష్ణుకు బదులుగా మోహన్బాబు చర్చలకు హాజరయ్యారట. లోపలేం జరిగిందోగానీ, మోహన్బాబు కోపంగా బయటకు వెళ్లారనే వార్తలు మాత్రం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.
