భారత ప్రభుత్వం ఇప్పటివరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తం 21 వాయిదాలను విడుదల చేసింది. అది కూడా మూడు రాష్ట్రాలకు మాత్రమే. మిగితా రాష్ట్రాలకు రావాల్సి ఉంటుంది. అయితే, 21వ విడత పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో వరద బాధిత 2.7 మిలియన్ల మంది రైతుల ఖాతాలకు బదిలీ చేసింది. ఇంతలో దేశవ్యాప్తంగా రైతులు తమ 21వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం 21వ విడతను ఎప్పుడు విడుదల చేస్తుందోనని ఎదురు చూస్తున్నారు.
