ఏలూరు జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట దారుణ ఘటనకు గురైంది. కులాంతర వివాహం కారణంగా యువకుడిపై దాడి జరగగా, అతని భార్యను కిడ్నాప్ చేశారు. ముసునూరు మండలం రమణక్కపేటలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సాయిచంద్, దుర్గా అనే యువతీ యువకులు ప్రేమించుకొని, పెద్దల అంగీకారం లేకపోవడంతో ఏలూరు గంగమ్మ గూడలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. సాయిచంద్ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాగా, దుర్గా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన యువతి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
రూ. 15 వేల లోపు స్మార్ట్ఫోన్లు ఫీచర్లు మాములుగా లేవు
