తెలంగాణ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు విచిత్రమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో జగిత్యాల, రంగారెడ్డి జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలలో చోటుచేసుకున్న రెండు అసాధారణ సంఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జగిత్యాల జిల్లాలోని వెంకటాపూర్ గ్రామంలో ఒక ఓటరు చేసిన పని అధికారులను ఆశ్చర్యపరిచింది. వెంకట్ అనే ఓటరు పోలింగ్ బూత్లో బ్యాలెట్ పేపర్ను నమిలి మింగేయడం సంచలనం సృష్టించింది. ప్రాథమిక విచారణలో వెంకట్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రంలో కొంత సమయం గందరగోళం నెలకొంది. పోలీసులు తక్షణమే స్పందించి, వెంకట్ను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhanda 2: అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టులో చుక్కెదురు
దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఇలా అయితే కష్టమే
Stephen Review: మరీ ఎక్కువ హైప్ ఇస్తున్నారు.. స్టీఫెన్ రివ్యూ
నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపాలు.. ఎక్కడంటే
అయ్యో .. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు
